• English
    • లాగిన్ / నమోదు

    మెర్సీడేజ్ వారు భారతదేశంలో రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు, ర్యాపిడ్ విస్తరణకై చూస్తున్నారు

    మెర్సీడేజ్ బెంజ్ వారు "మేక్ ఇన్ ఇండియా" లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి ని శోమవారం రోజున ప్రకటించి, ఈ నిధి వారి పూణే లోని చకన్ సదుపాయం విస్తరించేందుకు ఉపయోగపడాలి అని చూస్తున్నారు.

    cardekho
    cardekho
    Published On అక్టోబర్ 01, 2015 11:07 ist
    info icon
    published onOct 01, 2015 11:07 IST
    last updated onOct 01, 2015 11:07 IST
    26 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    మహరాష్ట్రా కి ముఖ్య మంత్రి అయిన మిస్టర్. దేవేంద్ర ఫండవిస్ తో మీటింగ్ అయిన తరువాత ఒక అధికారిక ప్రకటనలో, మెర్సిడేజ్ బెంజ్ కి MD & CEO అయిన ఎబర్‌హార్డ్ కర్న్ గారు మరియూ భవిష్యత్ MD & CEO గారికి, పూర్తి మద్దతు అందిస్తామని ముఖ్య మంత్రి సెలవిచ్చారు. పైగా 'జల్యుక్త్ షివర్ స్కీమూ కి సహకారం అందిస్తాము అన్నారు. ఇది ఆ రాష్ట్రం యొక్క నీటి నిల్వ ప్రాజెక్టు. ఇది మహరాష్ట్ర ని కరువు నుండి 2019 లొగా గట్టెక్కించే ప్రయత్నం. 

    ఈ ప్రకటన గత నెల చకన్ లేఅవుట్ లో మెర్సిడేజ్ మేబ్యాక్ ఉత్పత్తి జరుగుతుంది అన్న తరువాత వచ్చింది. ఈ తయారీదారి, C, E, S, M, GL, GLA, CLA మోడల్స్ ని కూడా భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. జర్మనీ తరువాత మెర్సీడేజ్-మేబ్యాక్ S500 తయారు అవుతున్న రెండవ దేశంగా నిలవనుంది. భారతదేశానికి అందించేటువంటి కార్లలో, ఈ మేబ్యాక్ అత్యంత విలాసంగా మరియూ ఖరీదైనదిగా ఉంటుంది.

    was this article helpful ?

    cardekho
    <p>The CarDekho.com community offers auto enthusiasts a friendly home where they can buy their dream car. The CarDekho.com Research Center gives shoppers all the tools needed to make an informed buying decision, including vehicle reviews, ratings, safety features and specifications.</p>ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం