జైపూర్: భారతదేశంలో 2016 లో ప్రీమియం సెడాన్ అయిన హోండా అకార్డ్ తిరిగి రాబోతుంది. కంపెనీ ఇటీవల నియమించిన అధ్యక్షుడు మరియు CEO కట్సుషి ఇనోయూ ఈ విధంగా ప్రకటించారు. ఏమనంటే, భారతదేశంలో ఈ హోండా అకార్డ్ 2.4 లీటర్ పెట్రోల్ మోటార్ అడుగు పెట్టబోతుంది అని ప్రకటించారు. అంతేకాకుండా దీనితో పాటు హైబ్రిడ్ వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు.