కొత్త కుటుంబ కార్లపై పెట్టుబడి పెట్టేందుకై జీఎం వారు $5 బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నారు
జైపూర్: చైనా వారి ఎసేఐసీ మోటర్ తో అనుసంధానం అవుతూ జెనెరల్ మోటర్స్ వారు $5 బిలియన్ డాలర్లని కుటుంబ కార్లను తయారు చేయుటకై పెట్టుబడి పెట్టనున్నారు. ఈ కార్లు నాలుగు ముఖ్యమైన స్థానాల్లో, అనగా, చైనా, నేపాల్, బ్రాజిల్ మరియూ ఇండియాలలో తయారు చేయబడతాయి. ఈ కార్లకి కొత్త ఇంజిను మరియూ కొత్త డిజైనుతో తయారు చేయబడుతుంది. వీటికి చెవ్రొలే టాగ్ ని ఉండి ఇతర దేశాలకి ఎగుమతి చేయబడతాయి. కానీ, యూరపు ఖండానికి కానీ యూఎసే కి కానీ ఎగుమతి చేసే ఉద్ద్యేసము లేదు.
21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

జీఎం వారి ప్రకారం, ఇప్పటి నుండి 2030 వరకు, ప్రపంచం 88 శాతం ప్యాసెంజర్ కారు అమ్మకాలలో ఎదుగుదలను చూస్తుంది. జీఎం కి ప్రెసిడేంట్ అయిన మిస్టర్ అమ్మన్ గారి మాటల్లో, " ఇది విస్తృతంగా ఎదుగుతున్న మార్కెట్ కి అనుగుణంగా మార్పు చెందడానికి నాంది" మరియూ " మేము ఈ విషయంలో మా నిర్దేశాలను స్పష్టం చేయదలచాము." అని అనారు.
ఈ కొత్త కుటుంబ కారు 2019 కి అమ్మకానికి వచ్చి కనీసం ఏటా 2 మిలియన్ అమ్మకాలను చూస్తుంది. కంపెనీ వారు ఇప్పటికే ఉత్పత్తి యూనిట్లను మరియూ వాటి ఖర్చులను తయారు చేసుకున్నారు.
was this article helpful ?
Nabeel Khan is an Associate Editor with the CarDekho Group and an automotive journalist with over 12 years of experience covering cars, motorcycles, and ever-evolving mobility trends. A Mechanical Engineering graduate, he specialises in vehicle testing, buyer guidance, ownership analysis, and automotive video content. His hands-on automotive experience began early, working on everything from tanks and motorcycles to project cars with his dad, and later rebuilding two-stroke engines during his engineering studies. He combines technical expertise with real-world driving experience to help consumers make informed vehicle purchase decisions.ఇంకా చదవండి
