
దీని స్థానంలో మహీంద్రా రాబోయే 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ యూనిట్ భర్తీ చేయబడుతుందని భావిస్తున్నారు

సబ్ -4m SUV డీజిల్ ఇంజిన్ తో ఇంకా ఉంటూనే ఉంది

థండర్ ఎడిషన్ సౌందర్య నవీకరణలను పొందుతుంది, డోనార్ వేరియంట్ తో పోల్చితే కొన్ని లక్షణాలను కోల్పోవచ్చు

ఈ ఫేస్లిఫ్ట్ తో ఎకోస్పోర్ట్ టర్బోచార్జ్డ్ ఎకోబోస్ట్ ఇంజిన్ ను వదులుకొని మరియు ఒక కొత్త డ్రాగన్ సిరీస్ 1.5 లీటర్ పెట్రోల్ మోటర్ ని పొందింది. ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ గురించి అన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానం

ప్రీమియం ఎస్యూవీ విభాగంలో భారతదేశం యొక్క తదుపరి తరం మూడు ప్రధాన పోటీదారులు ఫార్చ్యూనర్ పజెరో స్పోర్ట్, మరియు ఎండీవర్ వాహనాలు గత సంవత్సరం విడుదల అయ్యాయి. అయితే, ఫోర్డ్ ఇండియా ముగ్గురు పోటీద
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ప్రత్యర్థి కారు అయిన 'చేవ్రొలెట్ నీవా' పేటెంట్ ఇమేజెస్ బహిర్గతం అయ్యాయి. జైపూర్ ;ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ప్రత్యర్థి కారు అయిన 'చేవ్రొలెట్ నీవా' కారు యొక్క లోపలి భాగాల పేటెంట్ ఇమేజెస్ బహిర్ఘతం అయ్యాయి. దీని కాంపాక్ట్ SUVని 2017 లో ప్రారంభించాలని అనుకుంటోంది. మరియు ఇది భారతదేశం కి వచ్చే

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఫేస్లిఫ్ట్ వాహనం యొక్క పరీక్ష యునైటెడ్ స్టేట్స్ లో రహస్యంగా జరుపబడింది. ఈ కారు ఒక కవరుతో కప్పబడి ఉంది. అందువల్ల దీని యొక్క మార్పులు పూర్తిగా గమనించడం సాద్యం కాలేదు.

కొన్ని నివేదికల ప్రకారం, ఫోర్డ్ సంస్థ 2016 వ సంవత్సరంలో యూకె వద్ద 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజిన్ తో ఈకోస్పోర్ట్ ను ప్రారంభించబోతుంది. ఈ కార్లను, చెన్నై ప్లాంట్ వద్ద నిర్మిస్తారు మరియు ఎగుమతి అవుతాయి. అంత

2015 సంవత్సరపు ద్వితీయ భాగం పెద్దగా ఆకట్టుకోలేదు. జులై లో జీప్ నుండి మొదలుకొని, సెప్టెంబర్ లో హోండా, తరువాత అక్టోబర్ లో టొయోటా, ఆటో తయారీదారులు వారి ఉత్పత్తులలో ఎదో ఒక ఇబ్బందితో ఉపసమ్హరించుకోవలసి వస్త

ఫోర్డ్ బేస్ పెట్రోల్ వేరియంట్ ని రూ. 6.79 లక్షల ధర వద్ద విడుదల చేసింది. ఈ నవీకరించబడిన కాంపాక్ట్ ఎస్యువి మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లను ఫిగో ఆస్పైర్ మరియు ఫిగో అను రెండు కొత్త కార్లలో ఉపయోగిస్తు

ఫోర్డ్ ఇండియా వారు రాబోయే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో ఫేస్బుక్ లో ఊరిస్తున్నారు. ఈ కారు చిత్రాలు ఇంతకు మునుపు టీంBHP సభ్యుడి ద్వారా కంటపడ్డాయి. ఈమధ్యనే ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ మరియూ మ్యానేజింగ్ డైరెక్టర్

అమెరికన్ కారు తయారీదారి అయిన ఫోర్డ్ వారు భారతదేశంలో వారి ఈకోస్పోర్ట్ ఎస్యూవీ యొక్క వాయిదాని విడుదల చేయడానికి సిద్దం అయ్యారు. ఈ క్రిస్మస్ కి విడుదల ఉండగా, తాజా వార్తల ప్రకారం ఇంకా ముందుగానే విడుదల అవుత

జైపూర్: పరిచయం అయిన రెండు సంవత్సరాలలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ దేశీయ మరియు ఎగుమతులలో 200,000 అమ్మకాల మైలురాయి సాధించింది. ప్రస్తుతం, భారత రోడ్లపై 112,000 లక్షల కంటే ఎక్కువ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ల

జైపూర్: ఫోర్డ్ సంస్థ, యూరప్ లో ఇప్పటికే నవీకరించబడిన ఈకోస్పోర్ట్ ను ప్రదర్శించారు మరియు ఇది ఇటీవల అక్కడ అమ్మకానికి వెళ్ళింది. కంపెనీ కూడా రాబోయే నెలల్లో భారతదేశం లో ఈ నవీకరించబడిన ఈకోస్పోర్ట్ ను ప్రా

జైపూర్: ఫోర్డ్ ఇండియా, యూరోపియన్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్న 2016 ఈకోస్పోర్ట్ ను ఇటీవల పరీక్షించింది. ఈ నవీకరించబడిన ఈకోస్పోర్ట్ ను 2015 జెనీవా మోటార్ షోలో ఈ సంవత్సరం మొదటిలో ప్రదర్శించారు.
తాజా కార్లు
- కొత్త వేరియంట్
టాటా నెక్సన్Rs.7.40 - 14.30 లక్షలు*
మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.69 - 25.49 లక్షలు*- కొత్త వేరియంట్
వోక్స్వాగన్ వర్చుస్Rs.10.50 - 19.20 లక్షలు* - కొత్త వేరియంట్
ఎంజి సైబర్స్టర్Rs.82.50 - 87.49 లక్షలు* - కొత్త వేరియంట్
ఎంజి ఎమ్9Rs.79.95 - 84.94 లక్షలు*
తాజా కార్లు
మారుతి సుజుకి బ్రెజ్జాRs.7.40 - 13.71 లక్షలు*
మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.69 - 25.49 లక్షలు*
టాటా పంచ్Rs.5.70 - 10.67 లక్షలు*
టాటా సియర్రాRs.11.49 - 21.29 లక్షలు*
టయోటా ఫార్చ్యూనర్Rs.34.76 - 50.46 లక్షలు*