akshit juneja ద్వారా ఇటీవలి పోస్ట్లు - చివరిగా నవీకరించబడినది Feb 19, 2016

ఆస్టన్ మార్టిన్, బుధవారం నాడు ఒక ప్రకటన చేసింది. దానిలో సారాంశం ఏమిటంటే చైనీస్ కన్సుమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లీకో(గతంలో Letv అని పిలిచేవారు) తో కలిసి బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ యొక్క మొదటి విద్యుత్ వ

ఫోర్డ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణలో దాని నిజమైన సేవ భాగాలను విస్తరించేందుకు ఒక ప్రత్యేక పంపిణీదారులు జెపి ఆటో జోన్ లని నియమించింది. స్వతంత్ర మరమ్మతు దు కాణాలు అనువుగా, ఈ భారతదేశం లో ఫోర్డ్ 8 వ

ఫెరారి యొక్క ఎంతగానో మురిపించిన 458 ఇటాలియా యొక్క భర్తీ 17 ఫిబ్రవరి 2015 న భారతీయ అరంగేట్రం చేస్తుంది. ఇది 488 GTB గా నామకరణం చేయబడింది. ఈ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ యొక్క రెండవ టర్బోచార్జెడ్ సూపర్కార

జాగ్వార్ ల్యాండ్ రోవర్ 31 డిసెంబర్, 2015 న మూడు నెలల కాలానికి దాని ఫలితాలు నివేదించింది. టాటా పొందినటువంటి 1,37,653 వాహనాలు మునుపటి సంవత్సరంలో మూడవ త్రై మాసికంతో పోలిస్తే 23 శాతం పెంపుని ప్రకటించింది.

వోక్స్వ్యాగన్ ఇండియా జనవరి 2016 నెలవారీ అమ్మకాలలో 8 శాతం వృద్ది నమోదు చేసింది. జర్మన్ ఆటో సంస్థ యొక్క భారతీయ ఉత్పాదక కేం ద్రంగత ఏడాది ఇదే నెలలో రిటైల్లో 3734 యూనిట్ల తో పోలిస్తే , జనవరి 2016 లో 4018 య

హ్యుందాయ్ కొనసాగుతున్న IAE 2016 భారతదేశంలో ప్రముఖ టక్సన్ ఎస్యూవి ని ప్రవేశపెట్టింది. ఈ వాహనం 5 సంవత్సరాల క్రితం అమ్మకాలు చేయబడిడిమాండు లేని కారణంగా నిలిపివేయబడింది. ఈ సమయంలో, ఉత్సాహము మరియు ఔత్సుక్యము

హ్యుందాయ్ ఆశ్చర్యకరమయిన స్లీవ్ తో ఊహించినట్టుగానే ఆటోఎక్స్పోలో వచ్చింది . కొరియన్ తయారీ సంస్థ సబ్-4 మీటర్ ఎస్యూవీ కాన్సెప్ట్ , HND -14 ఆక Carlino ని ప్రదర్శించారు. ఇది Hwaseong, దక్షిణ కొర ియా హ్యుందాయ

ఇది ఎప్పటిలాగా ఆలస్యంగా కాకుండా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఫోర్డ్ దిగ్గజం అయినట ువంటి మస్టాంగ్ చివరకు భారత మార్కెట్లో దాని ప్రవేశాన్ని ఎప్పుడు చేయనుందో ఈరోజు వెల్లడించింది. ఈ వాహనం 2016 రెండో త్రె

టాటా సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, రాబోయే ఢిల్లీ ఆటో ఎక్స్పో వద్ద ఫిబ్రవరి 3 వ తేదీన దాని ఎకనామికల్ ఉత్ పత్తి అయిన ఎక్స్ ఈ సెడాన్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఈ వాహన బుకింగ్స్ ను కూడా

వోక్స్వ్యాగన్ ఇండియా, న్యూ ఢిల్లీ వద్ద ఫిబ్రవరి 5 -9 తే దీలలో జరగనున్న రాబోయే ఆటో ఎక్స్పోలో మూడు కొత్త ఉత్పత్తుల ప్రారంభ విషయాలను సోమవారం ప్రకటించింది.

టాటా మోటార్స్ సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, 2015 లో సాదించిన దాని ఉత్తమ వార్షిక అమ్మకాలు ప్రదర్శన ను పోస్ట్ చేసింది మరియు గత సంవత్సరం కంటే 5% పెంపుతో 4,87,065 యూనిట్ల వాహనాలను అమ్మింది. 2009 వ సంవత

స్థిరంగా ప్రారంభం అయిన సంవత్సరం తర్వాత వోక్స్వ్యాగన్ భారత యూనిట్ దురదృష్టవశాత్తు పల్టీలు కొట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉద్గార కుంభకోణం కి సంభందించిన విమర్శలు సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చిన కారణం