akshit juneja ద్వారా ఇటీవలి పోస్ట్లు - చివరిగా నవీకరించబడినది Feb 19, 2016

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జె ఎల్ ఆర్ ఐ ఎల్) దాని డిస్కవరీ స్పోర్ట్ యొక్క బుకింగ్స్ ని అధికారికంగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ ఎస్యువి సెప్టెంబర్ 2న, 2015 న భారతదేశంలోనికి రానున్నది. "కొత

ఫియాట్ ఇండియా, లీనియా లో లిమిటెడ్ ఎడిషన్ మరియు ఒకే ఒక్క సెడాన్ అయిన ఎలిగేంట్ ను INR 9.99 లక్షల వద్ద ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ ఫియాట్ లీనియా ఎలిగేంట్ ను, సాధారణ టాప్ ఎండ్ ట్రిమ్ పైన స్థానంలో ఉంచుతారు మ

జపనీస్ వాహన తయారీసంస్థ టయోటా మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. అదేమిటంటే, టయోటా 5.02 మిలియన్ వాహనాలను ఈ సంవత్సరం మొదటి భాగానికి పంపిణీ చెయ్యగా, దాని సమీప పోటీదారు వోక్స్వ్యాగన్ ఈ నెల 5.04 మిలియన్ వాహనా

జనరల్ మోటార్స్ నేడు ఢిల్లీలో , రాబోయే షెవర్లె ట్రయల్బ్లేజర్ ఎస్యువి మరియు స్పిన్ ఎంపివి ఆవిష్కరించబడింది. షెవర్లె ఇండియాకి యుఎస్ పెట్టుబడి $ 1 బిలియన్ (రూ. 6400 కోట్లు) అనే విషయాన్ని కూడా

జర్మన్ ఆటోమోటివ్ బ్రాండ్ అయినటువంటి బోర్గ్వార్డ్ 1961 లో నష్టపోయి వ్యాపార రంగం నుండి వెల్లిపోయారు. ఇప్పుడు మళ్లీ తిరిగి తమ యొక్క కొత్త ఎస్యూవిలతో అన్ని సెట్ చేసుకుని వచ్చే ఏడాది పునఃప్రవేశం చేయడానికి

ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగానికి గాను చేసిన కృషికి గాను రతన్ టాటా ని ఆటోమోటివ్ హాల్ ఆఫ్ ఫేం లో చేర్చుకోవడం జరిగింది.