ఆటో న్యూస్ ఇండియా - ఆడి న్యూస్

ఆడి, గుజరాత్ లోని రాజ్కోట్ వద్ద ఒక కొత్త షోరూమ్ ను ప్రారంభించింది. ఈ చర్యతో గుజరాత్ లో ఈ ఆడి బ్రాండ్ యొక్క పునాది మరింత బలపడింది మరియు ఇది, రాష్ట్రంలో 4 వ షోరూం గా ఉంది. ఇది, ఎన్ హెచ్ 8బి, అహ్మదాబాద్

మలేషియాలో ప్రారంభం తరువాత త్వరలో, భారతదేశంలో ఆడి తన యొక్క అన్ని ఫ్లాగ్షిప్ ఎస్యువి లను తీసుకురాబోతుంది. అన్ని కొత్త ఆడి క్యూ7 వాహనాల డీలర్షిప్లు, డిసెంబర్ 10 న భారతదేశానికి చేరుకోవచ్చునని భావిస్తున్నా

ఆడి ఇండియా, ఈ కొత్త ఆడి క్యూ7 3.0 టి ఎఫ్ ఎస్ ఐ క్వాట్రో ట్రిం వాహనాన్ని, ఆర్ ఎం 589,900 ధరతో మలేషియాలో ప్రవేశపెట్టింది (భారతీయ రూపాయలలో 91.06 లక్షలు). అంతకుముందు ఈ ఎస్యువి, డిసెంబర్ 2014 లో ప్రదర్శించ

ఆడీ వారు 2016 ఆడీ ఏ8 ఎల్ 4.0టీ స్పోర్ట్ ని యునైటెడ్ స్టేట్స్ లో విడుదల చేశారు. ఇది భారతదేశంలో ఏ8 60 టీఎఫెసై పేరిట మెరుగైన శక్తితో రానుంది. ఈ 4.0-లీటర్ వీ8 ఇంజిను మునుపటి 430 కాకుండా ఇప్పుడు 450 శక్తిన

ఆడీ ఆరెస్6 అవాంత్ మరియూ ఆరెస్7 లకి ట్విన్-టర్బోచర్జడ్ 4.0-లీటర్ V8 ఇంజిను ఉంటుంది. ఇది 650bhp శక్తిని ఇంకా 750Nm టార్క్ ని అందిస్తుంది. ఇంజినుకి 8-స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ జత చేసి ఉంటుంది. అ

వారి జర్మన్ పోటీదారుల ద్వారా విడుదలల పర్వం కొనసాగుతుండటంతో ఆడీ వారు కూడా ఆడీ ఎస్5 స్పోర్ట్ బ్యాక్ సెడాన్ ని రూ. 62.95 లక్షల (ఎక్స్-షోరూం) ధరకు విడుదల చేశారు. ఇది భారతీయ మార్కెట్ లో సీబీయూ రూట్ గుండా ప